ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతోన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన బేస్ను విదేశాలకు కూడా విస్తరించాలనుకుంటోందా? ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల్లో ఒకటైన ‘అఖండ భారత్'కలను తిరిగి సాకారం చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోందా? భారత్ లో బీజేపీని తిరుగులేని శక్తిగా నిలబెట్టిన అమిత్ షా.. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ కాషాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రణాళికలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qnFbzC
బీజేపీ సంచలనం: నేపాల్, శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు అమిత్ షా భారీ ప్లాన్ -త్రిపుర సీఎంకు పార్టీ సమర్థన
Related Posts:
ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం.. సొంత నియోజకవర్గంలో అడ్డగింత.. వైసీపీ నేతల పనే..వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజా.. ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. సామాజిక సమీకరణాల … Read More
చంద్రబాబు పనైపోయింది.. ఇక తీహార్ జైలుకే: ఏపీ స్పీకర్ సీతారాం సంచలన వ్యాఖ్యలురాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కూడా రాజకీయ కామెంట్లు చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ముఖ్యంగా క్యాపిటల్ వివాదంతో రగిలిపోతోన్న ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా అసెం… Read More
విజయ్కుమార్ కులమేంటో చంద్రబాబుకు తెలుసు.. అందుకే అవమానించారు.. ఎస్సీ మంత్రుల ఫైర్ఏపీలో రాజధాని మార్పుపై నివేదిక ఇచ్చిన బోస్టన్ కమిటీ చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. సీఎం జగన్కు బోస్టన్ ప్రతినిధులు నివేదిక అందించిన అరగంట వ్యవధిలోనే.… Read More
సీమకు అన్యాయం! సెంటిమెంటుతో రెచ్చగొడతాం..: రాజధానిపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై రాయలసీమ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందన్న ఆయన.… Read More
కాంగ్రెస్లో టీఆర్ఎస్ అనుకూల వర్గం, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమమేదీ..? కుంతియాకు సీనియర్ల ఫిర్యాదు..మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాల ఎగిసిపడుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియాను కాంగ్రె… Read More
0 comments:
Post a Comment