Monday, February 15, 2021

మీ రెండు గాడిదల్ని జగన్ కాస్తున్నారు .. చంద్రబాబు, లోకేష్ లపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించిన నారా లోకేష్ 151 మంది ఎమ్మెల్యేలు , 28 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rZNcv5

0 comments:

Post a Comment