ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు తీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేంద్రంలోని మోదీ సర్కారుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం నాడు గంటల వ్యవధిలోనే ఏపీ ప్రతిపక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు, వైసీపీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజులు కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పలు అంశాలను ఎంపీలు హోంమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEKLkG
Wednesday, February 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment