కొద్ది రోజుల క్రితం పంజాబ్లో రిలియన్స్ జియో టవర్కు రైతులు నిప్పుపెట్టారంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయ్యింది. అంతేకాదు రైతు నిరసనలకు మద్దతుగానే ఈ ఘటన జరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి డెహ్రాడూన్లో ఓ టవర్ అంటుకున్నట్లు స్పష్టమైంది. అది పంజాబ్లో జరిగిన ఘటన కాదని నిర్థారించడమైనది. కావాలనే ఎవరో రైతు నిరసనలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Uaquv
Fact Check:జియో ఇంటర్నెట్ సేవలపై ఆ ప్రభుత్వం నిషేధం విధించిందా..?
Related Posts:
మోదీ కంగ్రాట్స్ : డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో విజయం తర్వాత విష్ చేసిన పెద్దన్నన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి విషెస్ చెప్తున… Read More
జగన్ సమర్ధతకు పరీక్ష..విస్తుపోయే వాస్తవాలు : మోదీ సహకరించకుంటే అంతే...అందుకే ఢిల్లీకి.ఏపీలో భారీ విజయం సాధించిన జగన్కు అసలు పరీక్ష మొదలైంది. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయటానికి నిర్ణయించారు. తొలి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు … Read More
షరామామూలే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా... తిరస్కరించిన హస్తం పార్టీఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే షరా మామూలుగానే ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ట… Read More
143 మంది టీఎంసీ నేతలు టచ్లో ఉన్నారు ? బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలనంన్యూఢిల్లీ : కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుండటంతో .. ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా ధిక్కార స్వరం వినిపించినా .. మమత … Read More
మెగా బ్రదర్స్ కి అచ్చి రాని రాజకీయం..! ప్రశ్నగా మిగిలిపోనున్న పవన్ ప్రయాణం..!!పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నగా మిగిలారు. ఉప్పెనలా దూసుకొస్తానంటూ, ఉస… Read More
0 comments:
Post a Comment