ఆర్టీసీ సమ్మెను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునిల్ శర్మ కోర్టులో వేసిన అఫిడవిట్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన వేసిన అఫిడవిట్పై ఆయన తీవ్ర అభ్యంతంరం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చుతున్నారో చెప్పాలని... ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xl1WGE
Sunday, November 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment