ఏపీలో 2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ ..ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవల కోసం ఒప్పందం చేసుకున్నారు. దీని మేరకు జగన్ నవరత్నాల ప్రకటన నుండి పాదయాత్ర..ఎన్నికల వ్యూహాల్లోనూ పీకే తోడ్పాటు అందించారు. జగన్ 151 అసెంబ్లీ సీట్లు..22 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ తో జగన్ వందల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CPwJSm
జగన్ కు వచ్చిన విరాళాలు..పీకేకు చెల్లించిందెంత: వైసీపీ..టీడీపీ రెండు పార్టీల బ్యాలెన్స్ ఇదే..!
Related Posts:
దేశంలో No.1 గా సింగరేణి.. స్వరాష్ట్రంలో అభివృద్ధి అమోఘం : సీఎండీహైదరాబాద్ : నల్లబంగారం సిరులు కురిపిస్తోంది. ప్రొడక్షన్ లోనే కాదు వేల్ఫేర్ లోనూ దూసుకెళుతోంది. ఉద్యోగుల క్షేమం కోరుతూ ముందుకు సాగుతున్న సింగరేణి దేశంల… Read More
బీజేపీకి మెజారీటీ వస్తే.. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా...: అసదుద్దిన్ ఓవైసీకేంద్రంలో బీజేపీ మూడు వందల సీట్లు గెలవగానే, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులను చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు. హదరాబాద్ ఉగ్రవ… Read More
వీడియో: జవాన్లని కూడా చూడకుండా రక్తమోడేలా కొట్టారు!లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ కార్మికులు కొందరు ఇద్దరు జవాన్లపై దాడికి దిగారు. నడి రోడ్డు మీద బాహాబాహికి దిగార… Read More
టైరు పేలి..లారీని ఢీ కొట్టి..గాల్లోకి ఎగిరి! మృతులందరూ యువకులే!బెళగావి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తొన్న కారు టైరు పేలి, లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన… Read More
ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలుఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం.. ఏటీఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.… Read More
0 comments:
Post a Comment