Sunday, July 28, 2019

హింస, విధ్వంసం.. మనుగడ కోసం నీచ రాజకీయాలు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వర్సెస్ వైసీపీ చందంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల దూకుడు ఓ రేంజ్‌లో ఉంటోంది. టీడీపీ నేతలను ఏ పూటకు ఆ పూట ఏకిపారేస్తున్నారు. ఆ క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం మొదలుపెట్టారు. ముఖ్యంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gz5fCQ

Related Posts:

0 comments:

Post a Comment