వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవ క్షణాలు సమీపిస్తోన్న వేళ.. ఆ దేశ పార్లమెంట్ భవనం కేపిటల్ బిల్డింగ్కు మాజీ అధినేతలు ఒక్కరొక్కరుగా చేరుకుంటోన్న సమయంలో.. వాషింగ్టన్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. వాతావరణం మారిపోయింది. భయాందోళనలు అలముకున్నాయి. దీనికి కారణం- అమెరికా అత్యున్నత న్యాయస్థానానికి బాంబు బెదిరింపు రావడమే. ఈ సమాచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/360TeTo
Wednesday, January 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment