ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి పాకిస్తాన్ పనేనా? అంటే అవుననే అంటోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేసిన ఎన్ఐఏ.. పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ధృవీకరించింది. ఆ మేరకు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు ఎన్ఐఏ అధికారులు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్ తో పాటు మరో నలుగురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడిలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NqUGnD
Monday, February 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment