Tuesday, January 26, 2021

రైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజునే తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. పలు చోట్ల రైతులు పోలీసులపై దాడుల చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో రైతులు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YiulhM

Related Posts:

0 comments:

Post a Comment