Thursday, January 28, 2021

నిమ్మగడ్డతో మళ్లీ విభేదాలు: కార్యదర్శిగా ఆ ఐఎఎస్: వెంటనే బదిలీ: కొత్తగా ముగ్గురి పేర్లు

అమరావతి: పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ పర్వం ఆరంభం కాబోతోన్న వేళ జగన్ సర్కార్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాయం మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఘర్సణ వాతావరణం నెలకొంది. ఎన్నికల కమిషన్ కార్యాలయం కార్యదర్శిగా ఎవరిని నియమించాలనే విషయంపై ఈ రెండు పక్షాల మధ్య మరోసారి వివాదాలు తలెత్తాయి. తన కార్యాలయ కార్యదర్శిగా నియమించుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aaJhEp

Related Posts:

0 comments:

Post a Comment