అమరావతి: పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ పర్వం ఆరంభం కాబోతోన్న వేళ జగన్ సర్కార్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాయం మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఘర్సణ వాతావరణం నెలకొంది. ఎన్నికల కమిషన్ కార్యాలయం కార్యదర్శిగా ఎవరిని నియమించాలనే విషయంపై ఈ రెండు పక్షాల మధ్య మరోసారి వివాదాలు తలెత్తాయి. తన కార్యాలయ కార్యదర్శిగా నియమించుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aaJhEp
నిమ్మగడ్డతో మళ్లీ విభేదాలు: కార్యదర్శిగా ఆ ఐఎఎస్: వెంటనే బదిలీ: కొత్తగా ముగ్గురి పేర్లు
Related Posts:
కంగనా రనౌత్కు థ్యాంక్స్ చెప్పిన నిర్భయ తల్లి: ఏమన్నారంటే..?న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు నిర్భ… Read More
వైసీపీలో 80శాతం క్రిమినల్సే.. జగన్ దుర్యోధనుడిలా నాశనమవుతాడు : యనమలగురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలిచ్చినట్టయింది. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ… Read More
సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ‘రాజధాని’ పదమే లేదు.. సీఎం ఉన్నచోటే పాలనా కేంద్రం..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. మండలి రద… Read More
మరో ఘోరం : హైదరాబాద్ శివారులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. పట్టపగలే..హైదరాబాద్ శివారులోని షాద్నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటనను ఇంకా మరిచిపోకముందే.. నగర శివారులోని అమీన్పూర్ సమీపంలో మరో దారుణం చోటు చేసుకుంది.… Read More
కొడాలి నానీ లాజిక్ ... నారా లోకేష్ మైండ్ బ్లాంక్ !!కొడాలి నాని టీడీపీ నుండి అందులోనూ చంద్రబాబు స్కూల్ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు . ఇక టీడీపీ నుండి కొన్ని కారణాల వలన బయటకు వచ్చి వైసీపీలో చేరిన న… Read More
0 comments:
Post a Comment