న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కరోనావైరస్తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా వార్తలు బూటకపు వార్తలే కావడం విశేషం. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్న ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతోంది పోలీస్ శాఖ.ఈ వార్తలను నమ్మి కొందరు ఇదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kjQNq
Tuesday, April 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment