హైదరాబాద్: మహబూబ్నగర్లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనావైరస్ సోకినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. తాజా కేసులతో మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VntGKn
Tuesday, April 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment