Tuesday, April 7, 2020

23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, గచ్చిబౌలీలో ఆస్పత్రి

హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనావైరస్ సోకినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. తాజా కేసులతో మహబూబ్‌నగర్‌‌ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VntGKn

Related Posts:

0 comments:

Post a Comment