ఏపీలో కరోనా వైరస్ ప్రభావంపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుండటంతో ప్రభుత్వం కూడా ఆ మేరకు లాక్ డౌన్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్దితిని సమీక్షించిన అధికారులు.. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ విషయంలో పునరాలోచన చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JLoDxV
ఏప్రిల్ 14 తర్వాత ఏపీలో అక్కడ లౌక్ డౌన్ ఎత్తివేత ! - సర్కారు సంకేతాలు
Related Posts:
నిమ్మగడ్డ తప్పించుకోలేరు.. క్రిమినల్ కేసులో అరెస్టు తప్పదు.. వైసీపీ ఉచ్చు.. సూసైడ్ స్క్వాడ్ అంటూ..ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు.. ఒక లేఖ.. ఏపీ రాజకీయాల దిశను మార్చబోతున్నది. సదరు లేఖ ఫేకా లేక ఒరిజినలా అని క్రిస్టల్ క్లియర్ గా తేలకున్నా.. రాసింద… Read More
కరోనా: యూపీ సీఎం కీలక నిర్ణయం: 36లక్షల మంది కూలీలకు రూ. 1000 సాయంలక్నో: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. అయితే, కరోనాను వ్యాపించకుండా షాపింగ్ మాల్స్,… Read More
ఏపీ బీజేపీ కొత్త ఛీఫ్ నియామకం ఆలస్యం ... మాజీ టీడీపీ వర్సెస్ బీజేపీ ఆధిపత్య పోరు ?ఏపీ బీజేపీ కొత్త ఛీఫ్ ఎంపిక నానాటికీ ఆలస్యమవుతోంది. కొన్నేళ్లుగా టీడీపీ నీడలో ఉండిపోయిన బీజేపీ ఏపీ యూనిట్ ఆ జాడ్యాన్ని వదిలించుకోలేక సతమతమవుతుండటమే ఇం… Read More
కరోనా వైరస్ నియంత్రణ.. ఆసుపత్రులకే కేంద్రం కీలక సూచనలు ఇవే..కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు సలహాలు,సూచనలు ఇస్తూనే.. అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో… Read More
చప్పట్లు కొట్టడం వల్ల ఫాయిదా ఉండదు... మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్..కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి తలెత్తింది. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. వర్తక,వాణిజ్య వ్యా… Read More
0 comments:
Post a Comment