ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రైతులు భారీ కవాతు నిర్వహించారు. నాసిక్ నుంచి రాష్ట్ర రాజధాని ముంబైకి పయనమయ్యారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ నేతృత్వంలో వేలాది మంది రైతులు ఈ కవాతులో పాల్గొన్నారు. మరికొద్ది గంటల్లో ముంబై చేరుకోనున్నారు. ముంబైలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36b78Tg
ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్
Related Posts:
ఇదేమీ చిన్న కేసు కాదు: సజ్జన్ కుమార్కు బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు … Read More
Pawan kalyan:వావ్.. డ్రాయింగ్ సూపర్, దివ్యంగురాలి బొమ్మకు ఫిదా.. తప్పకుండా కలుస్తా..ఆమెకు రెండు చేతులు లేవు.. కానీ ఆర్డ్ మాత్రం సొంతం. మొహంతో పెన్సిల్ పట్టుకొని ఆర్ట్ వేయడంలో దిట్ట. అలా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం కూ… Read More
Teachers Day special:చెప్పాడంటే చేస్తాడంతే: గురువుకు జగన్ ఇచ్చిన గౌరవం.. భారతిసైతం..!కడప: ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల జీవితాల్లో వారి గురువులు పోషించిన పాత్ర ఎలాంటిదో గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర మ… Read More
తెగబడ్డ చైనా... ఐదుగురు భారతీయుల కిడ్నాప్... అరుణాచల్ భూభాగంలోకి డ్రాగన్ ఆర్మీ...అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నినొంగ్ ఎరింగ్ వెల్లడించార… Read More
చైనా రక్షణ మంత్రితో ఫేస్ టు ఫేస్ - డ్రాగన్ తీరును ఏకిపారేసిన రాజ్నాథ్ - అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవాభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత నానాటికీ పెరుగుతుండటం.. చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల చెరిపివేతకు చైనీస్ ఆర్మీ య… Read More
0 comments:
Post a Comment