Sunday, January 24, 2021

ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్

ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రైతులు భారీ కవాతు నిర్వహించారు. నాసిక్ నుంచి రాష్ట్ర రాజధాని ముంబైకి పయనమయ్యారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ నేతృత్వంలో వేలాది మంది రైతులు ఈ కవాతులో పాల్గొన్నారు. మరికొద్ది గంటల్లో ముంబై చేరుకోనున్నారు. ముంబైలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36b78Tg

Related Posts:

0 comments:

Post a Comment