Sunday, January 24, 2021

నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డి

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేయడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామి రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోవడం వల్లే నిమ్మగడ్డ తీవ్ర అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం నిమ్మగడ్డకే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3odqLjE

Related Posts:

0 comments:

Post a Comment