శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది . శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మరణించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు రెస్క్యూ టీం మొత్తం తొమ్మిది మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dqvrT
Friday, August 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment