Friday, August 21, 2020

శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదంలో 9మంది మృతి..మృతుల కుటుంబాల్లో విషాదం..మిన్నంటిన రోదనలు

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది . శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మరణించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు రెస్క్యూ టీం మొత్తం తొమ్మిది మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dqvrT

Related Posts:

0 comments:

Post a Comment