హైదరాబాద్: ఇటీవల కీసర తహసీల్దార్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వినిపించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ffaYj
Friday, August 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment