Friday, August 21, 2020

ఆ లెటర్ ప్యాడ్ నాదే, కానీ..: కీసర తహసీల్దార్ ఏసీబీ కేసుపై రేవంత్ రెడ్డి సవాల్

హైదరాబాద్: ఇటీవల కీసర తహసీల్దార్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వినిపించాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ffaYj

Related Posts:

0 comments:

Post a Comment