ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం టీడీపీ, బీజేపీ నేతల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ప్రధానంగా మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం ఉండబోదంటూ బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇస్తున్న కౌంటర్లపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాతో పాటు పలు ఛానళ్లలో బీజేపీ నేతలపై టీడీపీ విరుచుకుపడుతుండటంపై బీజేపీ నేత విష్ణువర్ధన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aSHu6L
Friday, August 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment