Friday, August 21, 2020

మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంట్లో విషాదం - కరోనా నుంచి కోలుకున్న కొద్ది గంటకే తల్లి మృతి..

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి, తెలుగువారికి ఎంతో సుపరిచితుడైన బళ్లారి శ్రీరాములు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల నడుమ శ్రీరాములు తల్లి హొనూరమ్మ(95) కన్నుమూశారు. కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి తిరిగొచ్చిన గంటల వవధిలోనే ఆమె ప్రాణాలు విడిచారు. తల్లి మరణవార్తను మంత్రి శ్రీరాములు స్వయంగా ట్విటర్ లో తెలిపారు. కరోనా వేళ షాకింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l6JBIK

Related Posts:

0 comments:

Post a Comment