కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి, తెలుగువారికి ఎంతో సుపరిచితుడైన బళ్లారి శ్రీరాములు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల నడుమ శ్రీరాములు తల్లి హొనూరమ్మ(95) కన్నుమూశారు. కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి తిరిగొచ్చిన గంటల వవధిలోనే ఆమె ప్రాణాలు విడిచారు. తల్లి మరణవార్తను మంత్రి శ్రీరాములు స్వయంగా ట్విటర్ లో తెలిపారు. కరోనా వేళ షాకింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l6JBIK
మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంట్లో విషాదం - కరోనా నుంచి కోలుకున్న కొద్ది గంటకే తల్లి మృతి..
Related Posts:
టీడీపీ-జనసేన పొత్తు: టీజీ వెంకటేష్తో చెప్పించింది ఎవరు..?ఏపీలో నేతల మాటలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు నేతల మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జన… Read More
కాలేజ్ గేటు ముందే కారులో విద్యార్థి కిడ్నాప్, టార్చర్ !బెంగళూరు: కాలేజ్ వార్షికోత్సవానికి వెళ్లిని విద్యార్థిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన బెంగళూరు నగరంంలో జరిగింది. భాదితుడు ఫిర్యాదు చ… Read More
దుబాయ్ శీనుగాళ్లు, ఉద్యోగాల పేరుతో విదేశాల్లో మహిళల్ని అమ్మేస్తున్నారు..!హైదరాబాద్ : ఒకడు పోతుల శ్రీనుబాబు, ఇంకొడేమో ఎల్లమెల్లి శ్రీనుబాబు. వీళ్లిద్దరూ దుబాయ్ శీనుగాళ్లే. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను తీసుకెళ్ల… Read More
పౌరసత్వ సవరణ బిల్లు: బిల్లును వ్యతిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రలు..మరి కేంద్రం ఏం చెబుతోంది..?ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాలు ఎంతకీ తగ్గకపోవడంతో కేంద్ర హోంశాఖ దిగొచ్చింది. రాష్ట్రంలో భయాందోళనలను తొలగించ… Read More
10% రగడ : ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు, ఢిల్లీలో ధర్నాకు బీసీలు రె'ఢీ'..!హైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం దుమారం రేపుతోంది. అది రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు బీసీ సంఘాల నే… Read More
0 comments:
Post a Comment