ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను అడ్డుకోవడంలో విఫలమైన వైసీపీ సర్కారు ఆయనకు సహకరించేందుకు సిద్ధమైనట్లు కనిపించినా చివరి నిమిషంలో షాక్ ఇచ్చింది. రేపు పంచాయతీ రాజ్ ఎన్నికల తొలి విడత నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీ కోసం చేస్తున్న ఏర్పాట్లపై చర్చించేందుకు హాజరుకావాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆ శాఖకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c3KkbI
నిమ్మగడ్డకు క్లైమాక్స్లో మరో షాక్- ఎస్ఈసీ భేటీకి అధికారుల గైర్హాజరు- మోమో ఇచ్చినా
Related Posts:
పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమే.. బోరిస్ భారత పర్యటనపై బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్...బ్రిటన్లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ సహా కెనడా,ఆస్ట్రేలియా… Read More
దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా -చులకన స్థితిలోకి తెలంగాణ -కేసీఆర్పై విజయశాంతి ఫైర్ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ నటి విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. … Read More
ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా … Read More
కామాంధుడి ఖాకీ వేషం-అమ్మాయిలతో పరిచయాల కోసం నకిలీ పోలీస్ అవతారం -హోటల్కు తీసుకెళ్లి రేప్టీనేజ్ నుంచే అతని తిక్క వేషాలు చేసిన తల్లిదండ్రులు.. పాతికేళ్లలోపే పెళ్లి కూడా చేసేశారు. భార్యతో కొన్నాళ్ల కాపురానికి గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. క… Read More
జనవరి1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి -లేకుండా వెళితే వాయింపు -FASTag ఎక్కడ, ఎలా కొనాలి?కొత్త ఏడాది సందర్భంగా తీసుకునే కీలక నిర్ణయాల్లో ఫాస్టాగ్ ను కూడా చేర్చుకోవాలన్నది సర్కారు వారి సలహా. వివిధ రంగాలకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కారు … Read More
0 comments:
Post a Comment