Sunday, June 9, 2019

ఏపీ కేబినెట్ తొలి మీటింగ్ రేపే.. మహిళలు , ఉద్యోగులు , రైతులే ప్రధాన అజెండా!

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 25 మందితో మంత్రిమండలి ఏర్పాటు చేసిన సీఎం జగన్ సోమవారం తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన ఆయన.. వాటికి మంత్రివర్గం ఆమోదం తీసుకోనున్నారు. రేపు జరగనున్న భేటీలో ప్రధానంగా ఎనిమిది అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అందరి దృష్టి మద్యపాన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I3O2CP

Related Posts:

0 comments:

Post a Comment