అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్.. బెంచ్ మారింది. సోమవారం ఈ పిటీషన్పై విచారణ చేపట్టాల్సి ఉండగా.. చివరి గంటల్లో బెంచ్ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకోవడానికి వీలుగా హైకోర్టు డివిజనల్ బెంచ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iGFNx0
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లో
Related Posts:
త్రిబుల్ తలాక్ బిల్లును వ్వతిరేకిస్తాం... బీజేపీ అలయెన్స్ పార్టీ నేత నితీష్ కుమార్బిహార్ ముఖ్యమంత్రి,జేడీయు అధినేత నితీష్ కుమార్ బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే తన రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో బీజేపీకి మొండి … Read More
ఏపీ ఎక్స్ప్రెస్ మరో ట్రాజెడీని మిగిలిస్తుందా? ఢిల్లీ దాకా వెళ్లాలంటే ప్రాణాలు ఉగ్గబట్టుకోవాల్సివిశాఖపట్నం: రైలులో ప్రయాణిస్తున్నప్పటికీ.. ఎండ దెబ్బ తగిలి, వడదెబ్బకు గురై అయిదుమంది ప్రయాణికులు కన్నుమూశారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్ద… Read More
చెవిరెడ్డి వర్సెస్ అచ్చంనాయడు: సభలో గందరగోళం: చంద్రబాబు ఇలా సర్దుకున్నారు..!ఏపీ శాసనసభా తొలి సమావేశాల్లో రెండో రోజే అధికార -విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నూతన స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను ఛైర్లోకి ఆహ్… Read More
వాట్ ఏ వెరైటీ.. ఏపిలో వారసుల వాపస్..! రాజకీయాల నుండి వ్యాపారం వైపు అడుగులు..!అమరావతి/హైదరాబాద్: ఏపి రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చి బొక్కబోర్… Read More
స్కూళ్లు ప్రారంభం .. బిల్డింగ్పై నుంచి దూకి పదో తరగతి అమ్మాయి ఆత్మహత్యహైదరాబాద్ : విద్యా సంవత్సరం ప్రారంభమైందో లేదో అప్పుడే విద్యార్థులు ఆందోళనకు గురువతున్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ .. బలవన్మరణానికి పాల్పడే ధై… Read More
0 comments:
Post a Comment