ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా, ఆయన పేరుతో వైసీపీని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో జగన్ గతంలో జైలులో ఉన్న సమయంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల పాదయాత్రలతో జనంలోకి వెళ్లడం తెలిసిందే. కాగా, ఇప్పుడు సోదరుడు జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3676AOc
వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్
Related Posts:
ఇంటర్ బోర్డును కోర్టుకీడ్చిన బాలల హక్కుల సంఘంహైదరాబాద్ : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డుపై ఆగ్రహం పెల్లుబికుతోంది. తప్పుల తడకల ఫలితాలు ఇవ్వడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంల… Read More
బాలీవుడ్ నటుడి రాజకీయ అరంగేట్రం: ఒకే పార్టీలో తల్లి, కుమారుడు! లోక్ సభ ఎన్నికలకు సినీ గ్లామర్!చండీగఢ్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ రాజకీయ అరంగేట్రం చేశారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. కొద్దిరోజుల కిందటే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ ష… Read More
లోక్సభ ఎన్నికలు 2019: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్లలో ని… Read More
రాత్రి నరకం.. పగలు చుక్కలు.. అకాల గాలి, వర్షంతో అనేక ఇబ్బందులు పడుతున్న జనం..!!హైదరాబాద్ : రాష్ట్రంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగ… Read More
అక్రమ చిట్ ఫండ్ లకు చెక్ పెట్టే బ్లాక్ చైన్ టెక్నాలజీ ..ఇక మోసపూరిత చిట్ ఫండ్ లకు చుక్కలేరాష్ట్రంలో చిట్ ఫండ్ మోసాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చిట్ ఫండ్ కంపెనీలు చిట్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాయ… Read More
0 comments:
Post a Comment