Monday, September 16, 2019

నేను వస్తా.. జమ్మూలో పర్యటించి నివేదిక ఇవ్వండి: ఆజాద్‌తో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్

ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఇంకా ఆంక్షలు ఉన్నాయి. దీనిపై పలు పిటిషన్‌లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ విచారణ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణ చేసింది. జమ్ము కశ్మీర్‌కు వెళ్లేందుకు సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LW1Vnm

Related Posts:

0 comments:

Post a Comment