ఇటివల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలు పెరుగుతుండగా మరోవైపు అదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. డమ్మి వాహనాలతో కొనుగోలు దారులను బురిడికొట్టించి డబ్బులు కాజేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలోనే అన్లైన్ వ్యాపారం తోపాటు సాంకేతికపై పూర్తి అవగాహన లేని వినియోగదారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్ధికంగా నష్టపోతున్నారు.ఈ నేపథ్యంలోనే హూండా అక్టీవా కొనుగోలు చేయబోయిన మరో కొనుగోలుదారుడు సైబర్ నేరగాళ్ల మాయపడ్డాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYZ9xF
Monday, September 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment