ఇటివల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలు పెరుగుతుండగా మరోవైపు అదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. డమ్మి వాహనాలతో కొనుగోలు దారులను బురిడికొట్టించి డబ్బులు కాజేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలోనే అన్లైన్ వ్యాపారం తోపాటు సాంకేతికపై పూర్తి అవగాహన లేని వినియోగదారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్ధికంగా నష్టపోతున్నారు.ఈ నేపథ్యంలోనే హూండా అక్టీవా కొనుగోలు చేయబోయిన మరో కొనుగోలుదారుడు సైబర్ నేరగాళ్ల మాయపడ్డాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYZ9xF
హోండా ఆక్టివా అంటూ.. రూ.లక్ష కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Related Posts:
కసాయిలా మారిన కన్నతల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి.. బీర్ బాటిల్తో పొడిచి...సిద్ధిపేట : కన్న తల్లి ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. నవమాసాలు మోసి కని పెంచే తల్లి... బిడ్డకు చిన్న గాయమైనా తట్టుకోలేదు. అయితే కుటుంబ కలహాలు, మద్యం వ్య… Read More
జగన్ కు తొలి సవాల్ క్యాబినెట్ కూర్పే..!! సమ న్యాయం చేస్తారా..? సర్ధుకుపొమ్మంటారా..?అమరావతి/హైదరాబాద్ : సమరోత్సాహంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలకడంతో పాటు క్యాబినెట్ కూర్పు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఏపీలో ఊహించని ఘన… Read More
దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..అమేథీ : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. అమేథీలో ఓ బీజేపీ కార్యకర్తలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడైన బరోల… Read More
16వ లోక్సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదంన్యూఢిల్లీ : 16వ లోక్ సభను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రద్దుచేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో కేంద్రంలో నరేంద్ర… Read More
కాంగ్రెస్ ఖతం, కారు జోరు తగ్గింది : కేసీఆర్ రాజీనామాకు జేజమ్మ డిమాండ్మహబూబ్నగర్ : కాంగ్రెస్, టీఆర్ఎస్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓట… Read More
0 comments:
Post a Comment