ఇటివల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలు పెరుగుతుండగా మరోవైపు అదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. డమ్మి వాహనాలతో కొనుగోలు దారులను బురిడికొట్టించి డబ్బులు కాజేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలోనే అన్లైన్ వ్యాపారం తోపాటు సాంకేతికపై పూర్తి అవగాహన లేని వినియోగదారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్ధికంగా నష్టపోతున్నారు.ఈ నేపథ్యంలోనే హూండా అక్టీవా కొనుగోలు చేయబోయిన మరో కొనుగోలుదారుడు సైబర్ నేరగాళ్ల మాయపడ్డాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYZ9xF
హోండా ఆక్టివా అంటూ.. రూ.లక్ష కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Related Posts:
198 గంటలు డీకేని విచారణ చేసిన ఈడీ, తప్పుడు సమాచారం, బెయిల్, సంఘ్వీ !న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 198 గంటలు విచారణ చేసి వివరాలు … Read More
హుజూర్ నగర్ ఎన్నికల బరిలో శంకరమ్మ ? గులాబీ పార్టీ నుండి నో ఛాన్స్ !!తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో హుజూర్ నగర్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది . ఇక ఈసారైనా అక్కడ నుండి టిక్కెట్ ఆ… Read More
64 స్థానాలకు ఉప ఎన్నికలు : ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న హుజూర్ నగర్..!కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర..హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 64 స్థానాలకు ఉప ఎన్నికలు షెడ్యూల్ ఖరారైంది. 18 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ … Read More
ఉత్తమ్ ఇలాఖాలో ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ ఆయనే..!రెండు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభ… Read More
వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు జూనియర్ ఇంజినీర్ డీఎంఎస్ భర్తీకి నోటిఫికేషన్వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్త… Read More
0 comments:
Post a Comment