ఇటివల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలు పెరుగుతుండగా మరోవైపు అదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. డమ్మి వాహనాలతో కొనుగోలు దారులను బురిడికొట్టించి డబ్బులు కాజేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలోనే అన్లైన్ వ్యాపారం తోపాటు సాంకేతికపై పూర్తి అవగాహన లేని వినియోగదారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఆర్ధికంగా నష్టపోతున్నారు.ఈ నేపథ్యంలోనే హూండా అక్టీవా కొనుగోలు చేయబోయిన మరో కొనుగోలుదారుడు సైబర్ నేరగాళ్ల మాయపడ్డాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYZ9xF
హోండా ఆక్టివా అంటూ.. రూ.లక్ష కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Related Posts:
లాక్ డౌన్ ముగించబోతున్నారా? వీడియో కాన్ఫరెన్స్లో సీఎంలతో మోదీ కీలక వ్యాఖ్యలు..కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్కి ఏప్రిల్ 15న తెరదించబోతున్నట్టు ప్రధాని మోదీ సంకేతాలు పంపించారు. లాక్ డౌన్ ముగింపు త… Read More
వీడియో: డాడీని కొట్టొద్దంకుల్! కొడుకు ఎదుటే తండ్రిపై పోలీసుల దాడి, కరెక్ట్ కాదంటూ కేటీఆర్ ఫైర్హైదరాబాద్: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగానే బయటికి రాకుండా కరోనా కట్ట… Read More
Coronavirus: ఢిల్లీ జమాత్ మీటింగ్ కు 9 వేల మంది, వైరస్ చైన్ లింక్: ఆంధ్రా, తెలంగాణలో !న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కు హాట్ స్పాట్ గా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మీటింగ్ కు హాజరైన 9, 000 మందిలో ఎంత మందికి… Read More
ఇంట్రెస్టింగ్ : కోవిడ్-19 నుంచి ఈ వ్యాధికిచ్చే వ్యాక్సిన్ కాపాడుతుంది: కొత్త స్టడీన్యూయార్క్ : ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 48వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు కొన్ని లక్షల్లో కరోనా పాజిటివ్ కే… Read More
ధారావిలో ఏం జరుగుతోంది? పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్.. మరో కానిస్టేబుల్కు కూడానిజమే, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడానికి ఇది సమయంకాదు. ప్రపంచమే కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో ప్రాణ… Read More
0 comments:
Post a Comment