అమరావతి : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనది ఆత్మహత్య లేదా గుండెపోటుతో చనిపోయారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కోడెల మృతిపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కానీ తిరిగి వారు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. ఇది సరికాదని .. అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QtIhG
కోడెలది ఆత్మహత్య..? లేదా గుండెపోటా..?? సమగ్ర దర్యాప్తుకు ఏపీ మంత్రి బొత్స డిమాండ్
Related Posts:
టార్గెట్ చంద్రబాబు..సభలో స్క్రీన్ ప్రజెంటేషన్: జగన్..ఎమ్మెల్యేల పంచ్లు: బుల్లెట్ దిగిందా..ఏపీ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ముఖ్యమంత్రి..వైసీపీ నేతలు ముప్పేట దాడి చేసారు. సీఎం జగన్ గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలన… Read More
త్వరలో గోవా క్యాబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశం?, నడ్డాతో సీఎం సావంత్ భేటీన్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ హైకమాండ్ వద్దకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రె… Read More
చిన్నారుల అత్యాచారానికి ఉరిశిక్ష... చట్టాన్ని సవరించనున్న కేంద్రంఇకపై చిన్నారులు, మహిళలలపై దాడులు, అత్యచారాలను అడ్డుకునేందుకు కేంద్రం మరిన్ని కఠిన చట్టాలను తీసుకురానుంది.దేశంలో మైనార్ బాలికలపై జరుగుతున్న అత్యాచారలను… Read More
లోక్ సభ ఎన్నికల్లో చూపించిన అలసత్వం వద్దు..!పురపాలక ఎన్నకల్లో సత్తా చాటాలన్న కేటీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని తెరాస లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు … Read More
ఏపీలో హాట్ టాపిక్ ..సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. ఎందుకంటేఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగనమోహన్ రెడ్డిని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు . మొన్నటికి మొన్న తమ గన్నవరం ని… Read More
0 comments:
Post a Comment