బెంగళూరు : కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిజ్రాలతో పోల్చడం చర్చానీయాంశంగా మారింది. ఆదివారం నాడు బహిరంగ సభలో మంత్రి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు హిజ్రాల ప్రవర్తన తలపిస్తోందని సదరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LT0t52
Monday, September 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment