అనంతపురం జిల్లా తాడిపత్రితో రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన అమరావతి ఉద్యమంతో పాటు తాడిపత్రి ఘటనలపైనా స్పందించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధానం ఇది కాదని నేతలకు ఆయన హితవు పలికారు. దీంతో ఇప్పుడు జేసీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమరావతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZwHcW
వృద్ధ నేతల స్పీచ్లతో అమరావతి కష్టం- ఎల్లుండి తాడిపత్రిలో దీక్ష చేస్తానని జేసీ ప్రకటన
Related Posts:
కరెంటు ఢిల్లీలో స్విచ్ తెలంగాణలో ఫ్యాన్ ఏపీలో: వైసీపీ పై నిప్పులు చెరిగిన చంద్రబాబుతిరుపతి: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్… Read More
నేడే వైసిపి అభ్యర్దుల జాబితా..! జగన్ సమక్షంలో కీలక చేరికలు : రేపటి నుండి ప్రచారం..!తాజా ఎన్నికల్లో పోటీ చేసే వైసిపి అభ్యర్దుల జాబితా ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా ఈ రోజు ఉదయం 10.26 గంటలకు ఇడుపులపాయ వేదికగా … Read More
సిద్దరామయ్యకే దిక్కులేదు, ఇక రాహుల్ గాంధీకి ఆహ్వానమా, దోందూ దోందే ఓడిపోతారు: బీజేపీ!బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని, భారీ మెజారిటీతో గెలిపిస్తామని మాజీ ముఖ్యమంత్… Read More
ఖతర్నాక్ పాలిటిక్స్..... మామ టీఆర్ఎస్ .. అల్లుడు కాంగ్రెస్ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో మామ అల్లుళ్ళ రాజకీయం పై పెద్ద చర్చ జరుగుతుంది. కేసీఆర్ , హరీష్ రావు అనుకునేరు .. కాదు ఎర్రబెల్లి , ఆయన అల్లుడు మదన్ మోహన్… Read More
గులాబీ సీజనల్ ఆఫర్..! క్లియరెన్స్ సేల్ దిశగా తెలంగాణ కాంగ్రెస్...!!తెలంగాణలో తెలుగుదేశం కథ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక మిగిలిన మరో రాజకీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు అదే బాటలో పయనిస్తోంది. వ… Read More
0 comments:
Post a Comment