Saturday, January 2, 2021

420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది .. ఏ1 కి దమ్ము ధైర్యం లేదా : సాయిరెడ్డికి లోకేష్ పంచ్

ఆలయాలపై దాడులు, విగ్రహ ధ్వంస ఘటనల వెనుక టీడీపీ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణల నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు సత్య ప్రమాణాల దాకా రాజకీయ రగడ నెలకొంది. తాజాగా లోకేష్ జగన్ కు చేసిన సవాల్ పై విజయ సాయి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ndRfBe

Related Posts:

0 comments:

Post a Comment