ధూమపానం చేసేవారు మరియు శాఖాహారులు తక్కువగా సెరో పాజిటివిటీ కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. వారు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉందని సూచిస్తుందని దాదాపు 40 సంస్థలలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నిర్వహించిన పాన్-ఇండియా సెరోసర్వే లో తేలింది. బ్లడ్ గ్రూప్ ‘ఓ' ఉన్నవారు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం తక్కువని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oV4WXh
ధూమపానం చేసేవారికి , శాఖాహారులకు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువ : సిఎస్ఐఆర్ సెరోసర్వే
Related Posts:
Tik tok ban ..అఖిల పక్ష భేటీలో ప్రధాని మోడీకి కేంద్రమంత్రుల డిమాండ్.!!భారతదేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. భారత్-చైనా సరిహద్దు వివాదాల మధ్య దేశంలో చైనా ఉత్పత్తులు వాడకూడదని,చైనీస్ యా… Read More
Lady SI: క్రైమ్ బ్రాంచ్ లేడీ ఎస్ఐ భర్త లేడు, మేడమ్ ఇంట్లో ఆంధ్రా వ్యాపారి, ఏం పని అంటే, ఫినిష్ ?చెన్నై/ తిరుచ్చి: శాంతి భద్రతలు కాపాడవలసిన ఓ లేడీ ఎస్ఐ పక్కదారి పట్టింది. భర్తను వదిలేసి పిల్లలతో కలిసి వేరుగా కాపురం ఉంటున్న లేడీ ఎస్ఐ తీరుపై ఇప్పటిక… Read More
పోలీస్ శాఖలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కరోనా.!భయభ్రాంతులకు గురవుతున్న యంత్రాంగం.!హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల పైన కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తూనే ఉంది ముఖ్యంగా తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్ర… Read More
వలస కార్మికుల కోసం కొత్త పథకం.. లాంచ్ చేసిన మోదీ... ఇది చారిత్రాత్మకం అంటూ...కరోనా వైరస్ నేపథ్యంలో లక్షలాది మంది వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరి… Read More
వక్రభాష్యం... మోదీ వ్యాఖ్యలపై వివాదం...పీఎంవో ఆఫీస్ రియాక్షన్...భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పే ప్రయత్నం జరుగుతోందని పీఎంవ… Read More
0 comments:
Post a Comment