Saturday, June 20, 2020

వలస కార్మికుల కోసం కొత్త పథకం.. లాంచ్ చేసిన మోదీ... ఇది చారిత్రాత్మకం అంటూ...

కరోనా వైరస్ నేపథ్యంలో లక్షలాది మంది వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూన్ 21) 'గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రూ.50వేల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YjeC2S

Related Posts:

0 comments:

Post a Comment