ఇంకొద్ది గంటల్లో అధికార పీఠాన్ని వీడబోతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన పరిపాలన చివరి గంటల్లోనూ సంచలనాలకు తెరలేపనున్నారు. రకరకాల నేరాలు, తప్పులకు పాల్పడిన 100 మందికిపైగా వ్యక్తులకు క్షమాభిక్షపెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పాడైపోయిన ఇమేజ్ ను కాస్తయినా కాపాడుకునే ఉద్దేశంతో ఆయనీ చర్యకు సిద్ధమయ్యారు. అయితే.. షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XRLLBO
ట్రంప్ మరో సంచలనం: 100 మందికి విముక్తి -స్వీయ క్షమాభిక్షపై మాత్రం వెనక్కి -ఫ్యామిలీకి షాక్
Related Posts:
ఇండియన్ ఆర్మీలో కరోనా.. 200 మంది జవాన్ల ఐసోలేషన్? పాకిస్తాన్లో 254 పాజిటివ్ కేసులు..మహమ్మారి కరోనా.. భద్రతాబలగాలను సైతం భయపెడుతోంది. కేంద్రపాలిత ప్రాంతం లేహ్ లోని ‘లదాక్ స్కౌట్స్' రెజిమెంట్ కు చెందిన ఓ జవానుకు వైరస్ పాజిటివ్ అని తేలడం… Read More
విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కరోనా పాజిటివ్: ఇరాన్లోనే అత్యధికంన్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలోని సుమారు 170 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 8 … Read More
Atchannaidu: సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్ సర్కార్కు చెంపపెట్టు, సీజేఐపై కూడా ఆరోపణలు..?ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఇకనైన… Read More
కరోనాకు విరుగుడు కనిపెట్టాడోచ్.. 28 రోజుల్లో మహమ్మారి అంతం.. సైంటిస్టులకు షాకిస్తూ..‘‘వాళ్లెవరో సైంటిస్టులట.. కోట్లాది డాలర్లు ఖర్చుచేసి కరోనాకు వ్యాక్సిన్ కనిపెడుతున్నారట.. అది కూడా ఇప్పుడు ట్రయల్స్ నిర్వహిస్తే.. 18 నెలల తర్వాత తుది … Read More
కరోనా: కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు, వేడుకోలున్యూఢిల్లీ/కౌలాలంపూర్: కరోనావైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నాల… Read More
0 comments:
Post a Comment