భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పే ప్రయత్నం జరుగుతోందని పీఎంవో కార్యాలయం అభిప్రాయపడింది. దీనిపై అనవసర రాద్దాంతాన్ని,వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించింది.' చైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించేందుకు ప్రయత్నించడంతోనే జూన్ 15న గాల్వన్ వ్యాలీలో హింస చోటు చేసుకుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది. వాస్తవాధీన రేఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ekxDYr
వక్రభాష్యం... మోదీ వ్యాఖ్యలపై వివాదం...పీఎంవో ఆఫీస్ రియాక్షన్...
Related Posts:
కాలేజీ రోజులను ఇంకా మర్చిపోని వైసీపి నేతలు..! ర్యాగింగ్ కు పాల్పడుతున్నట్టు సీఎం కి ఫిర్యాదులు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సునామీలాంటి విజయాన్ని చేజిక్కించుకున్న వైసీపీలో అప్పుడ… Read More
మరో 10 పది రోజుల వరకు పార్లమెంట్ సమావేశాలు... ఆగస్టు 7వరకు కొనసాగింపు...ప్రస్థుతం కొనసాగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మరో పది రోజుల పాటు పోడగించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు ఏడు వరకు కొనసాగనున్నాయి.… Read More
బీజేపీ చర్యలకు ఉద్దవ్ మద్దతు ? కర్ణాటక పరిణామాలను అభినందించిన శివసేన చీఫ్ముంబై : ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ చేసిన చర్యలకు మద్దతిచ్చింది. అయితే మరో రెండునెలల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన వైఖరి … Read More
ఉగ్రవాద నిర్మూలన మాటల్లో కాదు చేతల్లో చూపించాలి... అప్పుడే ఇమ్రాన్ ఖాన్ మాటలు నమ్ముతాం.. భారత్ఉగ్రవాద నిర్మూలపై పాకిస్థాన్ మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వ… Read More
ఆ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు.. కాంగ్రెస్లో చేరికపై స్పందించిన ఎంపీ బీజేపీభోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతామనే ప్రకటనతో .. ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎంపీ బీజేపీ చీఫ్ హుటహుటిన ఢ… Read More
0 comments:
Post a Comment