హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల పైన కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తూనే ఉంది ముఖ్యంగా తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారలు ఒకరి తర్వాత ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్లో మరోసారి కరోనా విరుచుకు పడింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YjI09f
Saturday, June 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment