హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల పైన కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తూనే ఉంది ముఖ్యంగా తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారలు ఒకరి తర్వాత ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్లో మరోసారి కరోనా విరుచుకు పడింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YjI09f
పోలీస్ శాఖలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కరోనా.!భయభ్రాంతులకు గురవుతున్న యంత్రాంగం.!
Related Posts:
అమెరికాతో చైనా దోస్తీ: వాణిజ్య యుద్ధాన్ని భారత్ అవకాశంగా మలుచుకోగలదా..?ఓ వైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో చైనా ఉపాధ్యక్షుడు లీహీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చైనా అమెరికాల మధ్య వాణిజ్య… Read More
చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ .. విశాఖ ప్రజలు నమ్మరన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ కు వెళ్లి సమీక్ష సమావేశం నిర్వహించారు చంద్రబాబు. వ… Read More
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: కిరోసిన్తో నిప్పంటించుకొన్న డ్రైవర్.. ప్రభుత్వ నిర్ణయంతో మనస్తాపం?ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యయత్నం చేశారు. ఆర్టీసీ ఖమ్మం డిపోలో పని చేస్తున్న శ్రీనివాసరెడ్డి, తన ఇంటివద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు… Read More
‘గూండాగిరీ నడవదు! కేంద్రం ఏం చేస్తోందో తెలియదా?. గోతికాడి నక్కల్లా పార్టీలు..!! ’: సమ్మెపై కేసీఆర్హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త… Read More
బస్సుల బంద్ కారణంగా బడి పిల్లలకు బంగారంలాంటి వార్త చెప్పిన బాస్..!!హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మె స్కూళ్లు, కాలేజీల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సుల బంద్ కారణంగా ఈనెల 14 న పునఃప్రారంభం కావాల్సిన విద్… Read More
0 comments:
Post a Comment