దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన మధ్యప్రదేశ్ సంక్షోభానికి కారకుడు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం అధికారికంగా బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఆయనకు ప్రధమిక సభ్యత్వమిచ్చి, కాషాయ కండువా కప్పారు. సింధియా రాజుల పూర్వీకురాలలైన రాజమాత యశోధరా.. జన సంఘ్, బీజేపీ స్థాపనలో కీలకంగా వ్యవహరించారని, ఆమె మనవడైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38NArK9
నా తండ్రి చావుపుట్టుకలే మలుపు.. అందుకే పార్టీ మార్పు.. జ్యోతిరాదిత్య సంచలన వ్యాఖ్యలు
Related Posts:
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సస్పెంట్.. ఎందుకంటే..భారత రెజ్లింగ్ సమాఖ్య స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్పై చర్యలకు ఉపక్రమించింది. ఒలింపిక్స్లో క్రమశిక్షణారహిత్యానికి యాక్షన్ తీసుకుంది. తాత్కాలికంగా సస్పె… Read More
కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ అధ్యయనానికి డీజీసీఐ ఓకేకోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతిచ్చింది. తమిళనాడులో గల వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అధ్యయనం నిర్వహి… Read More
కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి.. ప్రధాని మోడీ సంతాపం..హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని నిగుల్సేరిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది చనిపోయారు. తొలుత మొత్తం మంది ప్రయాణికులు చనిపోయారని వార్తలు వచ్చి… Read More
కాసేపట్లో నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్10.. ప్రత్యేకతలు ఇవే..నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్10 నింగిలోకి దూసుకెళ్ల… Read More
ఇండియతో తాలిబన్ల చర్చలు -కండిషన్ ఇదే -మోదీ గిఫ్టును ముక్కలు చేశారు -అఫ్గానిస్థాన్ తాజా స్థితి ఇది..దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. అఫ్గాన్ సైన్యాలు తలపుడుతున్నప్… Read More
0 comments:
Post a Comment