Wednesday, March 11, 2020

మాచర్ల ఘటనపై డీజీపీకి, ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ .. స్పందించిన డీజీపీ

మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న ,బోండా ఉమాలపై దాడి ఘటన పై టీడీపీ అధినేత సీరియస్ అయ్యారు. డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. ఇక ఇంతా జరుగుతున్నా ఎన్నికల సంఘానికి పట్టదా ? అని ప్రశ్నించారు. ఇక ఈ నేపధ్యంలోనే మాచర్ల ఘటనపై డీజీపీ, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CScLW

Related Posts:

0 comments:

Post a Comment