దేశంలో కరోనా కొత్త వేరియంట్స్ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కాస్త భయాందోళన వ్యక్తమవుతోంది. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అవసరమని ఢిల్లీలో గల ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. భవిష్యత్లో కరోనా వైరస్ అనేక వేరియంట్లు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్తోపాటు బూస్టర్ మోతాదు అవసరం అవుతుందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kO9DTA
బూస్టర్ డోసు కూడా అవసరమే: కొత్త వేరియంట్లతో తప్పడం లేదు: గులేరియా
Related Posts:
ఆ కారణంతో.. 'ఓయో'లో కశ్మీరీ విద్యార్థికి ఘోర అవమానం..? అసలేం జరిగింది..ఢిల్లీ యూనివర్సిటీ లా ఫ్యాకల్టీ స్టూడెంట్ నౌమన్ రఫీక్కి నార్త్ ఢిల్లీలోని ఓ ఓయో హోటల్లో అవమానం జరిగింది. అతను కశ్మీరీ అన్న కారణంగా హోటల్లో అతనికి రూమ… Read More
పీక్స్లో శాడిజం: భార్య మర్మాంగానికి గమ్: నలుగురితో ఎఫైర్ డౌట్స్: సోషల్ మీడియాలో న్యూడ్ పిక్స్.. !నైరోబి: భార్యపై ఉన్న అనుమానంతో ఏ భర్తా చేయకూడదని దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె మర్మాంగానికి గమ్ను పూశాడు… Read More
బహిరంగ మూత్రవిసర్జన: దళిత యువకుడిని కొట్టి చంపిన మహిళలు: కాళ్లు, చేతులు కట్టేసి.. !చెన్నై: తమిళనాడులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తాము నిత్యం నడిచే దారిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనే కారణంతో.. ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు కొం… Read More
మూడోసారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం: ఆరుగురు మంత్రులు కూడా, ఉచితాలపై ఇలాన్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ తోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం … Read More
2వేలకు ఓటు అమ్ముకున్న ప్రజలకు.. 2వేల కోట్లు తిన్న చంద్రబాబు పీఏను ప్రశ్నించే హక్కులేదు: పవన్ కల్యాణ్‘‘ఎన్నికల్లో తమ ఓటను 2వేలకో అంతకంటే ఎక్కువకో అమ్ముకుంటున్న ప్రజలు అవినీతిలో కూరుకుపోయారు. అవినీతి అనే పదం పెద్దదనుకుంటే ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయారు … Read More
0 comments:
Post a Comment