పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలే వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ పార్టీ ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తున్నది. కోర్టు చిక్కులు తొలగిపోవడంతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం చేపట్టారు. ఫలితాలపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియాకు చెప్పిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BzhudL
ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు: వైసీపీ11, టీడీపీ 1 -పోస్టల్ బ్యాలెట్ లెక్కిది -20 వార్డుల్లో జగన్ పార్టీ జోరు
Related Posts:
కేరళలో మరింత తగ్గిన కరోనా కేసులు: 10 వేల లోపు కేసులు.. 149 మంది మృత్యువాతదైవ భూమి కేరళలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 12 వేల పైచిలుకు కేసులు రాగా.. ఇవాళ అదీ మరింత తగ్గింది. గత 24 గంటల్లో 8850 కరోన… Read More
అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: హైదరాబాద్లో ప్రజల ఇక్కట్లుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలు వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయ… Read More
రూ.64 కోట్లు మాయం: అరెస్టయిన వారి ఖాతాలో లేని నగదు.. మరీ ఎక్కడ నగదుతెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిధుల లెక్క తేలలేదు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న… Read More
TTD: శ్రీవారి కాలినడక భక్తుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి షెల్టర్స్ నిర్మాణం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !చెన్నై/ తిరుపతి: తమిళనాడు రాజధాని చెన్నై సిటీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార… Read More
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక: కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిచిత్తూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ముఖ్య గమనిక. తాజాగా, టీటీడీ తీసుకున్న నిర్ణయాలను తెలుసుకుని శ్రీవారి దర్శనానికి బయల్దేరితే మంచిది. అ… Read More
0 comments:
Post a Comment