పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలే వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ పార్టీ ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తున్నది. కోర్టు చిక్కులు తొలగిపోవడంతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం చేపట్టారు. ఫలితాలపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియాకు చెప్పిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BzhudL
Sunday, July 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment