పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలే వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ పార్టీ ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తున్నది. కోర్టు చిక్కులు తొలగిపోవడంతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం చేపట్టారు. ఫలితాలపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియాకు చెప్పిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BzhudL
ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు: వైసీపీ11, టీడీపీ 1 -పోస్టల్ బ్యాలెట్ లెక్కిది -20 వార్డుల్లో జగన్ పార్టీ జోరు
Related Posts:
శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ సూత్రప్రాయ అంగీకారం.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఇవే...మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి పాలనలోకి వెళ్లగా.. ఆయా పార్టీలు ఒక్కటవుతున్నాయి. శివసేన-ఎన్సీపీతో చేతులు కలుపడానికి కాంగ… Read More
ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు ..ఆర్టీసీ సమ్మెపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలుఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో కేసు కొనసాగుతుంది. నేడు తుది తీర్పు ఇస్తారని అంతా భావించినా తీర్పు రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. ఇప్ప… Read More
పోటాపోటీ దీక్షలు: చంద్రబాబుకు పార్థసారథి వార్నింగ్, తాబేదారు అంటూ పవన్ కళ్యాణ్పై..అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టనున్న ఇసుక దీక్షకు పోటీగా తాను కూడా చేస్తానంటూ ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్ట… Read More
TSRTC STRIKE:ఆర్టీసీ సమ్మె @ 40.. డే వన్ నుంచి ఇప్పటివరకు.. డిమాండ్లు, కార్మికుల బలవన్మరణం..తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారంతో సమ్మె 40వ రోజుకు చేరుకుంది. డిమాండ్లపై కార్మిక జేఏసీ పట్టువీడకపోవడం.. ఆర్టీసీని ప్రభుత్వంలో వి… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, మరింత జఠిలం.. లేబర్ కమీషనర్కు బదిలీ కోరిన ప్రభుత్వం..18కి వాయిదా,ఆర్టీసీ సమ్మె మరింత కాలయాపన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సూచించినట్టుగా సుప్రిం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి రాష్ట్రప్రభుత్వం అం… Read More
0 comments:
Post a Comment