ఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ అహ్మద్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే భారత్ వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఫిర్దోస్ బిజినెస్ వీసాను రద్దు చేసిన ప్రభుత్వం మళ్లీ భారత్లో అడుగుపెట్టకుండా ఆయన పేరును బ్లాక్ లిస్టులో చేర్చింది. టీఎంసీ తరపున ఆదేశ నటుడు ప్రచారం... ఈసీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vaRfsR
Wednesday, April 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment