Friday, January 15, 2021

ఆలయాలపై దాడులు దుష్ప్రచారం చేస్తుంది వారే .. ఆ నేరాలకు పీడీ యాక్ట్ : డీజీపీ గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఆలయాల పై జరుగుతున్న దాడులపై, విగ్రహ విధ్వంసం ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై సామాజిక , ప్రసార మాధ్యమాలలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక హెచ్చరిక అందుకే ఈ నెల 17 నుండి .. రామతీర్థంలో చినజీయర్ స్వామి ఆసక్తికర ప్రకటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Gb8eg

Related Posts:

0 comments:

Post a Comment