కరోనా వేళ అసలే మెడికల్ స్టాఫ్ కొరత ఎదుర్కొంటున్న రాజస్థాన్ లో డాక్టర్ దంపతుల హత్యోదంతం సంచలనంగా మారింది. కారులో ప్రయాణిస్తోన్న డాక్టర్ దంపతులను పట్టపగలే నడిరోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చారు. కారుకు అడ్డంగా బైకులు నిలిపి, దగ్గరికెళ్లిమరీ తుపాకితో షూట్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uyr3F1
షాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపు
Related Posts:
టీడీపీకి కలసిరాని రాజ్యసభ.. ! అప్పుడు జయప్రద.. ఇప్పుడు సుజనా..!!అమరావతి/హైదరాబాద్ : అన్ని సవ్యంగా ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంటుంది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ అదికారంలో ఉన్నా పదవుల పందేరంలో ఎక్కడో చోట వివ… Read More
గడ్డం పెట్టి, ఐడీ కార్డు చూపించి రైడ్ .. పట్టించిన స్వరం, ముజఫర్నగర్లో ఫేక్ సీబీఐ లీలలుముజఫర్ నగర్ : దురాలోచన .. ఆశతో అన్నంపెట్టిన ఇంటికే కన్నం వేస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ ఇంటి యాజమానులు చేసిన తప్పేంటీ అంటే పనొళ్లను పూర్తిగా నమ్మడమే. ఇ… Read More
బీజేపి అందుకు ఒప్పుకుంటేనే ఆ పదవి తీసుకుంటాం..! కేంద్రానికి వైసీపి ప్రతిపాదన..!!ఢిల్లీ/అమరావతి : గత టీడిపీ ప్రభుత్వం చేయలేని పని ఇప్పుడు వైసిపి ప్రభుత్వం చేసి చూపబోతోందా..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో వైసీపీ కలిసేందుకు అడుగుల… Read More
యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన... ప్రశ్నార్థకంగా మారిన ప్రియాంకా భవితవ్యంన్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో పార్టీ ప్రక్షాళణ చేపట్టింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఇందులో భాగంగా యూపీలోని అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసింది ఏఐసీస… Read More
అభినందన్ మీసాలను జాతీయ చిహ్నాలుగా ప్రకటించాలని డిమాండ్...కాంగ్రెస్ పార్లమెంటరీ నేతఇప్పటి వరకు విద్యార్థులు పుస్తకాల్లో జాతీయ జెండా, జాతీయ గీతం జాతీయ జంతువు, జాతీయ పక్షి, అని జాతీయ చిహ్నాలను విద్యార్థులు చదువుకున్నారు...కాని రానున్న … Read More
0 comments:
Post a Comment