దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మరికాస్త తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపు అన్ని రాష్ట్రాల్లో తగ్గుతోంది. దీంతో రోజువారీ కేశుల సంఖ్య మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. గత 24 గంటల్లో కేవలం 1.73 లక్షల కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది గత 45 రోజుల కనిష్టం కావడం మరో విశేషం. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fS081E
దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు- 1.73 లక్షలే-45 రోజుల కనిష్టానికి
Related Posts:
ఏపీఎన్ఆర్టీ సలహాదారునిగా వైఎస్ఆర్ సీపీ నేతఅమరావతి: విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి సంక్షేమం, విదేశీ పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ఆం… Read More
వైరల్: ఈ పాము ఏం మింగిందో తెలుసా... వీడియో చూస్తే కడుపులో తిప్పేస్తుందిపెన్సిల్వేనియా: సాధారణంగా పాములకు ఆకలివేస్తే వేటకు వెళుతుంది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే ఏ కప్పనో, ఎలుకనో లేక కోడిపిల్లలనో చటుక్కున నోటితో కర్చ… Read More
జనసేన ఎమ్మెల్యే కేసులో పోలీసులకు షాక్: బెయిల్ ఇవ్వాలని ఆదేశించిన కోర్ట్..!!కాకినాడ: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ అరెస్టు వ్యవహారం సుఖాంతమైంది. మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆయనను పోలీసులు స్థానిక న… Read More
సీఎం జగన్ కు పీపీఏ షాక్: పోలవరం గుత్తేదారు పనితీరు బాగుంది..రివర్స్ టెండరింగ్ సరికాదు..!!ముఖ్యమంత్రి జగన్ కు పోలవరం ప్రాజెక్టు అధారిటీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న నవయుగ సంస్థకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్ టెండ… Read More
జల ప్రవాహాం వద్దకు జన ప్రవాహం..! ప్రాజెక్టుల్లో నీటిని చూసేందకు పోటెత్తుతున్న జనాలు..!!శ్రీశైలం/హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. గత వారంలో కురిసి వర్షాల వల్ల, చుట్టు పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప… Read More
0 comments:
Post a Comment