దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మరికాస్త తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపు అన్ని రాష్ట్రాల్లో తగ్గుతోంది. దీంతో రోజువారీ కేశుల సంఖ్య మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. గత 24 గంటల్లో కేవలం 1.73 లక్షల కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది గత 45 రోజుల కనిష్టం కావడం మరో విశేషం. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fS081E
దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు- 1.73 లక్షలే-45 రోజుల కనిష్టానికి
Related Posts:
సేమ్ సీన్ రిపీట్ : తేల్చుకోవటానికి సిద్దం: మంత్రి పదవి కొత్త కాదు..సోమిరెడ్డి : సీఈసీకి బాబు లేఖముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్దించారు. ఇక, మంత్రి సోమిరెడ్డికి … Read More
రోహిత్ కు పెళ్లికి ముందే కోడుకు ఉన్నాడు, అందుకే చంపేశా : అపూర్వమాజి ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారి హత్య కేసులో కోత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రోహిత్ హత్య కేసులో విచారణ ఎదుర్కోంటున్న అతని … Read More
కనిపిస్తే అరెస్ట్ : మిగతా సంస్థల వెన్నులో వణుకు, మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్తో కలిగే లాభాలివేన్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. అయితే దీంతో భారత్కు కలిగే ప్రయోజనమేంటీ ? ఉగ్రవాద సంస… Read More
మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పుముంబై : మహారాష్ట్రలో నక్సల్స్ రెచ్చిపోయారు. ఒకేసారి పెద్దఎత్తున వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో జరిగి… Read More
ఒక జవాబు పత్రం, రెండు సంస్థల వెరిఫికేషన్ ఇంటర్ బోర్డు అతి జాగ్రత్తఇంటర్ ఫెలయిన విద్యార్థుల ఫలితాలపై బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఫెలయిన విద్యార్దుల జవాబు పత్రాల వెరిఫికేషన్ తోపాటు ఫలితాల ప్రాసెసింగ్ ను రెం… Read More
0 comments:
Post a Comment