Friday, May 28, 2021

దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు- 1.73 లక్షలే-45 రోజుల కనిష్టానికి

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మరికాస్త తగ్గింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం దాదాపు అన్ని రాష్ట్రాల్లో తగ్గుతోంది. దీంతో రోజువారీ కేశుల సంఖ్య మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. గత 24 గంటల్లో కేవలం 1.73 లక్షల కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది గత 45 రోజుల కనిష్టం కావడం మరో విశేషం. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fS081E

Related Posts:

0 comments:

Post a Comment