Friday, January 15, 2021

ఏపీలో తగ్గిన కరోనా.. 94 కేసులు నమోదు.. ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,710కి చేరింది. వైరస్ సోకిన ఒకరు చనిపోగా.. కరోనాతో చనిపోయిన మొత్తం మంది సంఖ్య 7,139 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 2,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oMbZ4l

Related Posts:

0 comments:

Post a Comment