కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మళ్లీ ఊపందుకుంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలను చేజిక్కించుకుని, తమ అదృష్టాన్ని వెతుక్కునేందుకు జనం ఎగబడుతున్నారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి జనం తుగ్గలి, మద్దికెర మండలాలకు వస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఇటీవలే ఒక రైతుకు పెద్ద వజ్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vzaxG7
కూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనం
Related Posts:
కోడెల ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు 12మంది విచారణ .. ఫోన్ కాల్స్ డేటా పరిశీలనకోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలపై … Read More
కోడెలకు కన్నీటి వీడ్కోలు.. జనసంద్రమైన నరసారావుపేట... గద్గత స్వరంతో స్థానికుల రోదన....అమరావతి/ నరసారావుపేట : కోడెల శివప్రసాద్ మృతితో నరసారావుపేట మూగబోయింది. అక్కడి స్థానికులకు నోట మాట రావడం లేదు. తమ కోసం అహోరాత్రులు శ్రమించిన ఠీవీ విశ్ర… Read More
300 ఖాతాలు తొలగిస్తే... 3000 సృష్టిస్తాం: జన సైనికుల హెచ్చరిక, పవన్ స్పందన ఏమిటంటే!సోషల్ మీడియాలో జనసేన ట్విట్టర్ అకౌంట్ల తొలగింపు అంశం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వందలకు పైగా అకౌంట్లను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ నిర్ణయం త… Read More
ఉత్తమ్పై రేవంత్ ఫైర్: హుజూర్నగర్పై కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలుటీపిసిసి లో అసంతృప్త జ్వాలలు ఎక్కడో ఒక చోట రగులుతూనే ఉంటాయి. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలు అనే భేదం లేకుండా కొన్ని సందర్బాల్లో రచ్చ చేసుకుంటూ ఉంటారు… Read More
డీకే మామకు ఈడీ సమన్లు, జైలుకు పంపిస్తారా?, సింగపూర్ ఫ్రెండ్, ఐశ్వర్య, లక్ష్మీ పని !బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూర్ డీకే. శివకుమార్ … Read More
0 comments:
Post a Comment