కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మళ్లీ ఊపందుకుంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలను చేజిక్కించుకుని, తమ అదృష్టాన్ని వెతుక్కునేందుకు జనం ఎగబడుతున్నారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి జనం తుగ్గలి, మద్దికెర మండలాలకు వస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఇటీవలే ఒక రైతుకు పెద్ద వజ్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vzaxG7
కూలీలకు వజ్రాలు దొరికాయి -కర్నూలు జిల్లా తుగ్గలిలో జోరుగా వేట -రైతుకు రూ.1.2కోట్లు -ఎగబడుతోన్న జనం
Related Posts:
ఏపీలో 2లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు... కొత్తగా 10,171 మందికి వైరస్...ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960… Read More
ఒక హిందువుగా మసీదుకు వెళ్లబోనన్న యోగి - టోపీ ధారణ సెక్యూలరిజమా? - యూపీ సీఎం వ్యాఖ్యలపై దుమారంఒక హిందువుగా, అందునా యోగిగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మసీదు ప్రారంభోత్సవానికి వెళ్లబోనంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు పె… Read More
ఒక కరోనా వ్యాక్సిన్ కోవాక్స్ డోసు రూ. 225: సీరమ్ ఇనిస్టిట్యూట్న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్లను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వేగంగా తయారు చ… Read More
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి మళ్లీ అరెస్ట్: అలా చేస్తే వైసీపీలో చేరతానంటూ సంచలనంఅనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి మళ్లీ అరెస్టయ్యారు. అట్రాసిటీ కేసులో వారిని తాడిపత్రి పోలీసులు శుక్ర… Read More
చైనా తిక్క కుదిర్చే నిర్ణయం... తగ్గేది లేదంటున్న భారత్... సరిహద్దు వివాదంపై కీలక అప్డేట్...తూర్పు లదాఖ్లోని 1597 కి.మీ పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బలగాలను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లదాఖ్లో చైనా… Read More
0 comments:
Post a Comment