Friday, January 15, 2021

మహమ్మారి, మాంద్యం ఉన్నా ఒక కంపెనీ షేర్లు కొని వీళ్లంతా కోటీశ్వరులు అయిపోయారు..

టెస్లా షేర్ల ధరలు పెరగడంతో 2020లో చాలా మంది కోటీశ్వరులు అయ్యారు వారంతా తమను మిలియనీర్లు, బిలియనీర్లు అని కాకుండా, టెస్లానీయర్లుగా చెప్పుకుంటున్నారు. పారిశ్రామిక దిగ్గడం ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా షేర్ల ధరలు 2020 సంవత్సరంలో 700 శాతానికి పైగా పెరిగాయి. దీంతో అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bLh2hQ

0 comments:

Post a Comment