అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. మెట్ పల్లిలో బీజేపీ/ హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. రాముని పేరుతో భిక్షం ఎత్తుకుంటున్నారని ఎమ్మెల్యే కామెంట్స్ చేయగా.. బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పాత బస్టాండ్లో గల శాస్త్రి విగ్రహాం వద్ద నిరసన చేపట్టాయి. కామెంట్స్ వెనక్కి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ocQ31v
అగ్గిరాజేసిన ఎమ్మెల్యే కామెంట్స్.. మెట్పల్లిలో బీజేపీ-టీఆర్ఎస్ వర్గాల తోపులాట (వీడియో)..
Related Posts:
డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత భాషే.. భారతీయ అమెరికన్లపై దాడులకు ఆజ్యం: జో బైడెన్ కీలక వ్యాఖ్యలువాషింగ్టన్: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణ… Read More
విద్వేషపూరిత అభియోగాలు: రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు బృందంపై ఎఫ్ఐఆర్ నమోదుముంబై: రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్కు చెందిన నలుగురు జర్నలిస్టులు, ఇతర ఎడిటోరియల్ సిబ్బందిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ప్రతిష్టతకు భంగం … Read More
బీహరీలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్: హామీని మరోసారి సమర్థించిన నిర్మలా.. ఇదే కారణం..బీహర్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని బీజేపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు దుమ్మెత్తిపోయడంతో… Read More
Mahesh Babu:కమర్షియల్ యాడ్స్కు ప్రిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?హైదరాబాద్ : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మన సెలబ్రిటీస్కు బాగా వంటపట్టినట్లుంది. అందుకే ఓ వైపు రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర… Read More
పాక్ కుట్రలకు చెక్ .. పాకిస్తాన్ పంపిన చైనీస్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యంపాకిస్తాన్ మళ్లీ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు చైనా ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ పాక్ మాత్రం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలజడి సృష్టిం… Read More
0 comments:
Post a Comment