అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. మెట్ పల్లిలో బీజేపీ/ హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. రాముని పేరుతో భిక్షం ఎత్తుకుంటున్నారని ఎమ్మెల్యే కామెంట్స్ చేయగా.. బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పాత బస్టాండ్లో గల శాస్త్రి విగ్రహాం వద్ద నిరసన చేపట్టాయి. కామెంట్స్ వెనక్కి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ocQ31v
అగ్గిరాజేసిన ఎమ్మెల్యే కామెంట్స్.. మెట్పల్లిలో బీజేపీ-టీఆర్ఎస్ వర్గాల తోపులాట (వీడియో)..
Related Posts:
రౌడీషీటర్ తో అక్రమ సంబంధం, భర్త ముందే జల్సాలు, బాహుబలి స్టైల్లో చంపించింది !చెన్నై: రౌడీషీటర్ దారుణ హత్య కేసులో అతని ప్రియురాలితో పాటు నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని పాడికలై వానర్ నగర్ లో నివాసం … Read More
ఎండీ లేకుండానే ఎలా.. ఆర్టీసీ బస్సు టెండర్లపై సవాల్.. హైకోర్టులో పిటిషన్హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో పాటు మరికొన్ని డిమాండ్లతో సమ్మె బాట పట్టారు కార్మికులు. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు … Read More
హుజూర్ నగర్ లో గులాబీ గెలిస్తే ఓ లెక్క..!గెలవకపోతే మరో లెక్క..!కేసీఆర్ అదే చేస్తారు పక్కా..!!హైదరాబాద్ : కత్తికి రెండు వైపులా పదును ఉంటే మహా ప్రమాదంగా కనిపిస్తుంటుంది. ఎంతటి శత్రువునైనా ఇట్టే భయపెట్టొచ్చు. అదే మాటకు పదునుంటే, అది కూడా రెండువైప… Read More
రివర్స్ టెండరింగ్ రియాల్టీ షోనా ? దేవినేని ఉమా కొవ్వు పట్టి మాట్లాడుతున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో టిడిపి నేతలు ప… Read More
TSRTC Strike: సీఎం కేసీఆర్ కీలక సమీక్ష: ఆర్టీసీ సంఘాలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమ… Read More
0 comments:
Post a Comment