హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో పాటు మరికొన్ని డిమాండ్లతో సమ్మె బాట పట్టారు కార్మికులు. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా డిపోల పరిధిలో కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ మేరకు విచారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzmtgw
Tuesday, October 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment