హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzmu44
TSRTC Strike: సీఎం కేసీఆర్ కీలక సమీక్ష: ఆర్టీసీ సంఘాలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?
Related Posts:
అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు 'ఆట' సాయండెట్రాయిట్ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కే… Read More
ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..ఢిల్లీలో కంపించిన భూమిఆఫ్ఘానిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణి కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. దీని ప్రభావం దేశరాజధాని ఢిల్… Read More
జనసేనపై రఘువీరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్: అవి సగం సినిమాలు అంటూ టీడీపీ-వైసీపీకి సవాల్అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కీలకంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతు… Read More
ప్రమాదం: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలు, ఆరుగురు మృతిపాట్నా: బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి - ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి… Read More
కొత్త సీబీఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా ఎవరు.. కాంగ్రెస్ ఎవరు ఉండాలని కోరుకుంది..?ఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టరుగా నియమితులయ్యారు 1983 ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లా. ఈయన నియామకాన్ని ప్రతిపక్షనేత మల్లిక… Read More
0 comments:
Post a Comment