Saturday, January 30, 2021

రామ మందిరానికి 83 ఏళ్ల సాధువు రూ.1కోటి విరాళం... ఆశ్చర్యపోయిన బ్యాంకు సిబ్బంది...

అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిషికేశ్‌కి చెందిన 83 ఏళ్ల స్వామి శంకర్ అనే ఓ సాధువు రూ.1కోటి చెక్కును రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు వసూలు చేస్తున్న విశ్వ హిందూ పరిషత్‌ పేరిట బ్యాంకులో ఆయన చెక్కును జమ చేశారు. నిజానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YpZErf

Related Posts:

0 comments:

Post a Comment